కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం కోర్సిని గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇంటి యజమానురాలు సుగుణ (45) మృతి చెందారు. పిల్లర్కు అమర్చిన ఇనుప పెట్టె కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now